మోటరిస్టులకు 264 వార్నింగ్స్
- August 16, 2016
మోటరిస్టులకు 264 వార్నింగ్స్ని అబుదాబీ మునిసిపాలిటీ జారీ చేసింది. తమ వాహనాల్ని ఎక్కువసేపు పబ్లిక్ స్పేసెస్పై నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేసినందుకుగాను ఈ వార్నింగ్స్ జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆగస్ట్ 15న ఈ మేరకు వార్నింగ్స్ని జారీ చేశారు. ఐదు రోజుల ఇన్స్పెక్షన్లో భాగంగా నిబంధనల ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించారు. వాహనదారులు, క్యాపిటల్లో ఎక్కడబడితే అక్కడ డర్టీ వెహికిల్స్, ట్రైలర్స్ మరియు బోట్స్ని పార్కింగ్ లాట్స్, ఓపెన్ పబ్లిక్ ఏరియాస్లో విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక్కసారి నోటీసు జారీ అయ్యాక మూడు రోజులపాటు ఆయా వాహనాల్ని అధికారులు పరిశీలిస్తారు. క్లీన్ చేయడం లేదా తొలగించడం చేయకపోతే, ఆ వాహనాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఆ తరువాత తగిన జరీమానా విధించిన తర్వాతనే వాహనదారులకు ఆ వాహనాల్ని అప్పగిస్తారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







