టర్కీలో పేలుడు, ఆరుగురు మృతి
- August 18, 2016
టర్కీలో కారు బాంబు పేలుడుతో ఆరుగురు మరణించగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు. టర్కీ తూర్పు ప్రాంతంలోని వాన్ సిటీలో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లు దాడికి తెగబడ్డట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాంబులతో ఉన్న కారును పేల్చడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్ లక్ష్యంగా మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









