బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది నేడు ..
- August 19, 2016
ఈరోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.31,250కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ దేశీయంగా డిమాండ్ ఎక్కువగానే ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉండడంతో బంగారం ధర పెరుగుతోంది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం తగ్గి 1,345.80 అమెరికా డాలర్లకు చేరింది.డిమాండ్ లేమితో నేడు వెండి ధర తగ్గింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ.185 తగ్గి రూ.46,465కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయినట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







