విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.300కోట్లు

- August 19, 2016 , by Maagulf
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.300కోట్లు

విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.300కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని భూసేకరణ కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై విజయవాడ మెట్రో రైలు ఎండి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com