విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.300కోట్లు
- August 19, 2016
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.300కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని భూసేకరణ కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై విజయవాడ మెట్రో రైలు ఎండి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







