ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం :వీకే సింగ్
- August 19, 2016
సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను కేంద్రమంత్రి వీకే సింగ్ కలిసారు. రాష్ర్టాల వారీగా బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన వేలాది భారతీయ కార్మికులకు సాయం చేయడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ నెల రోజుల్లోనే మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లారు. వారికి అక్కడే ప్రత్యామ్నా య ఉపాధిని చూపించడం లేదా వెంటనే భారతకు తీసుకు రావడమనే ద్విముఖ వ్యూహంతో ఆయన సౌదీ విమానం ఎక్కారు. అక్కడి సౌదీ ఓగెర్, సౌదీ బిన్ లాడెన్, సాద్ గ్రూపు కంపెనీల్లో భారతీయ ఉద్యోగులకు తిరిగి స్వ దేశానికి వచ్చేయడం తప్ప మరో మార్గం లేదు.ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించడానికి వీకే సింగ్ అక్కడికి వెళ్లారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









