దుబాయ్ లో 50,000 డి హెచ్ లను దొంగిలించిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష
- August 20, 2016
ఒక హోల్ సేల్ దుకాణ యజమాని నుండి 51,000 డి హెచ్ లను దొంగిలించిన కేసులో ఒక విక్రేతకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడింది.
రెండో నిందితుడు అక్రమ నివాసితుడు 30 ఏళ్ల బాంగ్లాదేశ్ వ్యక్తి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ చేత దోషిగా ఆరోపించడం జరిగింది. ప్రతివాది ఒక వడ్రంగిగా దేశానికి పని నిమిత్తం వచ్చాడు. కానీ ఒక వంటవాడిగా నియమించి ఉపయోగించుకొంటున్నాడు తర్వాత ఈ ఆరోపణను స్పాన్సర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
జైలు శిక్ష అనంతరం ఆ వ్యక్తిని దేశమునుండి పంపించేస్తారు. కిరాణా యజమాని సైతం ఒక 58 ఏళ్ల బంగ్లాదేశీయుడు తాను ఒక నెల క్రీతం 1,400 డి హెచ్ చెల్లించి తన దేశం నుండి తీసుకువచ్చాడు , నైఫ్ లో ఉన్నతన ఫ్లాట్ లో ఉండడానికి అనుమతించాడు. గత నెల జూలై 7 వ తేదీన తన పడక సొరుగు పగలకొట్టి 50,975 డి హెచ్ దొంగిలించాడని పోలీసులకు పిర్యాదు చేశాడు. తరువాత కొద్దిరోజులకు సొరుగు తెరిచి చూస్తే, అందులో దాచిన డబ్బు దొరకలేదు, దీనికి తోడు తాను నియమించుకున్న వంటవాడు సైతం మాయమయ్యాడు. ఆ రోజు శుక్రవారం ప్రార్ధనకు సైతం తన వంటవాడు వెళ్ళలేదు. తన వంటవాడిపైనే తనకు అనుమానం కల్గుతుందని..ఆ రోజు భోజనంకు కూడా రాలేదని ఫిర్యాదు చేశాడు.కానీ వంటవాడు తానూ 10,000 డి హెచ్ మాత్రామే దొంగిలించినాట్లు విచారణ సమయంలో పేర్కొన్నారు.వంటవాడు ఆభరణాలు కొనుగోలు చేసిన ఖర్చు 6,000 డి హెచ్ రసీదు మిగిలిన చిల్లరలు అతని నుండి స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







