36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...
- August 21, 2016
36 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను ఇరాక్ ఆదివారం ఉరితీసింది. 2014లో సున్నీ జిహాదీలు, సంకీర్ణ తీవ్రవాదులు కలిసి టిక్రిట్ నగరంలోని ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాదిమందిని ఊచకోత కోశారు. 17 వందల మంది ఆర్మీ రిక్రూటర్లను అపహరించిన ఉగ్రవాదులు వారిలో 300 మందిని అతి దారుణంగా చంపేశారు. స్పీచర్ నరమేధంగా పిలిచే కేసులో 36 మందిని దోషులుగా తేల్చిన కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. నసిరియా కారాగారంలో ఆదివారం వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు ధిఖార్లోని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మరణిశిక్షను తిలకించేందుకు బాధిత బంధువులు చాలామంది జైలుకు చేరుకున్నారు. ఉగ్రవాదులను ఉరితీస్తున్నప్పుడు సంతోషంతో 'అల్లాహు అక్బర్' అని పెద్ద ఎత్తున నినదించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









