'మనలో ఒకడు' టీజర్ విడుదల
- August 24, 2016
ఆర్పీ పట్నాయక్ కథానాయకుడిగా నటిస్తున్న 'మనలో ఒకడు' చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. మీడియా ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ను రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లాంఛనంగా విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. టీజర్ను పోస్ట్ చేశారు. కొన్ని నిజజీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిత, శ్రీముఖి, సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, సురేష్ బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఆర్పీ పట్నాయక్ నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









