'మనలో ఒకడు' టీజర్ విడుదల
- August 24, 2016
ఆర్పీ పట్నాయక్ కథానాయకుడిగా నటిస్తున్న 'మనలో ఒకడు' చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. మీడియా ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ను రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లాంఛనంగా విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. టీజర్ను పోస్ట్ చేశారు. కొన్ని నిజజీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిత, శ్రీముఖి, సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, సురేష్ బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఆర్పీ పట్నాయక్ నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









