'మనలో ఒకడు' టీజర్ విడుదల
- August 24, 2016
ఆర్పీ పట్నాయక్ కథానాయకుడిగా నటిస్తున్న 'మనలో ఒకడు' చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. మీడియా ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ను రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లాంఛనంగా విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. టీజర్ను పోస్ట్ చేశారు. కొన్ని నిజజీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిత, శ్రీముఖి, సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, సురేష్ బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఆర్పీ పట్నాయక్ నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







