రష్ అవర్లో ట్రక్కులపై నిషేధం
- August 25, 2016ట్రక్కులు మరియు కార్మికుల్ని తరలించడానికి ఉపయోగించే 50 సీట్లు కలిగిన ప్యాసింజర్ బస్సులు అబుదాబీ ఐలాండ్ ఇంటర్నల్ రోడ్స్లోకి ఇకపై రష్ అవర్లో అనుమతించబడవు. ఉదయం 6.30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారులపై మరింత భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. ఈ నిషేధంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎలాంటి సమస్యలూ లేకుండా స్కూల్స్కి చేరుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!