రష్ అవర్లో ట్రక్కులపై నిషేధం
- August 25, 2016
ట్రక్కులు మరియు కార్మికుల్ని తరలించడానికి ఉపయోగించే 50 సీట్లు కలిగిన ప్యాసింజర్ బస్సులు అబుదాబీ ఐలాండ్ ఇంటర్నల్ రోడ్స్లోకి ఇకపై రష్ అవర్లో అనుమతించబడవు. ఉదయం 6.30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారులపై మరింత భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. ఈ నిషేధంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎలాంటి సమస్యలూ లేకుండా స్కూల్స్కి చేరుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









