'అబ్దుల్ కలాం' అంత్యక్రియలు పూర్తి
- July 29, 2015
ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు పారికర్, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆజాద్, టీడీపీ ఎంపీ సీఎంరమేష్, శాస్త్రవేత్తలు, కోలీవుడ్ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







