'అబ్దుల్ కలాం' అంత్యక్రియలు పూర్తి
- July 29, 2015
ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు పారికర్, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆజాద్, టీడీపీ ఎంపీ సీఎంరమేష్, శాస్త్రవేత్తలు, కోలీవుడ్ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







