కాఠ్మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం
- August 25, 2016
నేపాల్లోని కాఠ్మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కాఠ్మాండూకు 120 కిలోమీటర్ల దూరంలోని చందిభంజ్యాంగ్ ప్రాంతంలో అదుపుతప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. బస్సు దాదాపు నీటిలో మునిగిపోవడంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మంది గాయాలతో బయటపడ్డారు. పోలీసులు సహా గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
మృత దేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







