నాలుగు ముఖాలు, మూడు ప్రాబ్లమ్స్, ఇద్దరు లవర్స్ ...
- August 27, 2016
పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రభు రూపొందించిన చిత్రం మాయ. ఈ చిత్రం అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించగా ఇప్పుడు ఇదే బ్యానర్పై 'మానగరం' మూవీ తెరకెక్కుతుంది. లోకేష్ కనగరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సందీప్ కిషన్, శ్రీ , రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జావేద్ రియాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా తాజాగా మూవీలోని లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్స్ పలు ఇంట్రెస్టింగ్ ట్యాగ్లైన్స్తో ఆసక్తికరంగా ఉండగా.. నాలుగు ముఖాలు, మూడు ప్రాబ్లమ్స్, ఇద్దరు లవర్స్ నేపధ్యంతో ఈ చిత్రం సాగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







