ఎయిర్టెల్ 5కే రన్...
- August 27, 2016
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదాపూర్ హైటెక్సిటీ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎయిర్టెల్ 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొని ప్రారంభించారు. నగరంలోని పలు ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు, హైదరాబాద్ రన్నర్లు దాదాపు 5000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్రంజన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల నగరవాసులు ఉత్సాహం కనబరుస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. .
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







