చైనా హువాయ్ భారత్లో పెద్దది..
- August 27, 2016
చైనా సంస్థ హువాయ్ ప్రపంచంలో అతిపెద్ద గ్లోబల్ సర్వీస్ సెంటర్(జీఎస్సీ)ను బెంగళూరులో ప్రారంభించింది. 30కుపైగా దేశాల్లోని 350 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు సంస్థ ఇండియా సీఈవో జే చెన్ తెలిపారు. ఇందు కోసం 1000 మంది ఇంజినీర్లు, నెట్వర్క్ ఆపరేటర్లను, సిబ్బందిని తీసుకున్నట్లు చెప్పారు. భారత్లో ఏర్పాటు చేసిన జీఎస్సీలో పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనా, రొమేనియా, మెక్సికోలో ఉన్న జీఎస్సీల కంటే భారత్లో ఏర్పాటు చేసిన కేంద్రం పెద్దదని చెన్ వివరించారు. .
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







