చైనాలోని గువాంగ్జీ జువాంగ్లో ఘోర రోడ్డుప్రమాదం .
- August 29, 2016
చైనాలోని గువాంగ్జీ జువాంగ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాణికులతో నానింగ్ ప్రాంతానికి వెళ్తున్న బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







