బుధవారం ఓపెన్ హౌస్ నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం
- August 29, 2016
కతర్ : బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం ను భారత రాయబార కార్యాలయం జరపనుంది కతర్ లో ఉన్న భారత జాతీయులు ఎటువంటి అత్యవసర కార్మిక సమస్యలను కాన్సులర్ మరియు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.ఓపెన్ హౌస్ నిర్వహించే రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు కొనసాగుతుంది. రాతపూర్వక సమస్యలపై సమాచారము / కేసులపై చర్చలు జరపాలని ప్రతిపాదించారు. 5.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆయా పత్రాలను అందజేయాలని కోరారు. ఇది ఎంబసీ అధికారులు సమావేశంలో 6 గంటల నుండి 6.30 గంటల మధ్యలో ఆ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







