సౌదీలో ముగ్గురికి మరణశిక్ష...
- August 01, 2015
సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ముగ్గురి తలలను తెగనరికారు. సౌదీ అరేబియాలో ఆ దేశానికి చెందిన అల్-దియాని, షిరో అల్-జినోబి, మన్సూర్ అల్ రోలీ అనే ముగ్గురి తలలను నరికి మరణిక్షను అమలుచేశారు. ఈ శిక్షను ముగ్గురికీ వేరు వేరు ప్రాంతాలలో అమలు చేశారు. వీరిలో దియాని, జినోబిలు హత్య కేసులో అరెస్టు చేయబడినవారు కాగా, మన్సూర్ మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు అరెస్టు అయ్యాడు. ముగ్గురితో కలిపి ఈ ఏడాది సౌదీలో మరణ శిక్షకు గురైన వారి సంఖ్య 107కు చేరింది. ఈ విధంగా తలలు తెగనరికి మరణశిక్షలను విధించడంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత మే నెలలో తలలు తెగనరికేందుకు పనివారు కావలెను అంటూ సౌదీ ప్రభుత్వం ప్రకటన చేయడం విశేషం.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









