సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చిత్రం

- September 01, 2016 , by Maagulf
సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో  చిత్రం

టాలీవుడ్‌ నటుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి విన్నర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌ సరసన నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com