వియత్నాం లో మోడీ.!
- September 02, 2016
వియత్నాంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. వియత్నాం అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి తెలిపారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో భద్రతా దళాల గౌరవ వందనంతో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై వారు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









