వియత్నాం లో మోడీ.!

- September 02, 2016 , by Maagulf
వియత్నాం లో మోడీ.!

వియత్నాంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. వియత్నాం అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి తెలిపారు. అక్కడి ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో భద్రతా దళాల గౌరవ వందనంతో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై వారు చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com