వియత్నాం లో మోడీ.!
- September 02, 2016
వియత్నాంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. వియత్నాం అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి తెలిపారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో భద్రతా దళాల గౌరవ వందనంతో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై వారు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







