షార్జాలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్
- September 04, 2016షార్జా: ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు షార్జా పోలీసులు. మినిస్ట్రీకి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ (యూఏఈ ఎంఓఐ) ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్ టెస్ట్ని పూర్తి చేశాయ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం యాప్ని వినియోగించవచ్చు. స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ని సందర్శిచకుండానే ఈ సేవలు అందుతాయి. విలువైన సమయం వృధా అవకుండా ఈ సర్వీసుని పబ్లిక్ వినియోగించుకోవాలని పోలీసు అధికారి తెలిపారు. ఈద్ అల్ అదా సెలవు అనంతరం ఈ కొత్త సర్వీసు అందుబాఉటోలకి వస్తుంది. ఎలక్ట్రానిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాన్యువల్ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక