బహరేన్ స్థానిక పర్యాటకాన్ని పెంచడానికి 45 మిలియన్ల బి డి ల ప్రాజెక్టు
- September 05, 2016
మనామా: స్థానిక పర్యాటకాన్ని మౌలికంగా పెంచే లక్ష్యంతో ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మూహ్యాయరాక్ లో ఒక భారీ ప్రణాళికను ప్రారంభిస్తూ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. .45 మిలియన్ల బి డి లతో ప్రాజెక్టును మూహ్యాయరాక్ యొక్క చారిత్రక సోయుక్యూ (సంప్రదాయ మార్కెట్) ని ఒక ఆధునిక వాటర్ ఫ్రంట్ ఒక పాదచారుల వంతెన ద్వారా కలుపుతూ ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు లో ఒక హోటల్ కలిగి ఉండి పరీవాహక ప్రదేశం వద్ద ఒక బహుళ అంతస్థుల 500 కార్ల పార్కింగ్ సదుపాయం కల్గి ఉంది.
ఇది ఒక సోయుక్యూ, పాత మూహ్యాయరాక్ మార్కెట్ వరకు విస్తరింపు కల్గి ప్రస్తుత స్థానం మూహ్యాయరాక్ పోస్ట్ వరకు నిర్మిస్తారు. ఇది కూడా ఒక పడవ నౌకాశ్రయం, ఒక నడకదారి మరియు రెస్టారెంట్లు మరియు కేఫ్ ల కోసం ఒక స్థలం కేటాయిస్తారు.ఈ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి జారీ ఆదేశాలకు అనుగుణంగా నిర్మింపబడుతుంది. ఆయన సముద్ర తీర ప్రాంతంలో ఉన్నమూహ్యాయరాక్ సందర్శన సమయంలో ఈ యోచన చేశారు. ప్రిన్స్ ఖలీఫా ఆదివారం ఇక్కడ ఒక సమావేశం అధ్యక్షతనపుడు ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ సమావేశంలో, ప్రీమియర్ ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక వివరాల గురించి ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫావివరించడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









