'ఇంద్రాణి ట్రస్ట్-కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు
- September 06, 2016
ఏ దేశమేగినా ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా భారత సాంప్రదాయాన్ని నలువైపుల చాటి చెప్పే ఘనత సాదించిన ఈ కువైట్ ఎనారైస్ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఈ సంవత్సరం చేజెర్ల ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఖైతాన్ లోని శ్రీకృష్ణ కమిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. అధ్యక్షులు శ్రీ చేజెర్ల ఇంద్రకుమార్ రాజు గారి అన్నదానం ప్రక్రియతో, గణేష్ ఉత్సవాలు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా చేసారు. అత్యంత భారిగా మరింత హంగు ఆర్భాటాలతో చక్కటి కార్యక్రమాలతో అలరించాడు ఈ కువైట్ ఏనారై వినాయకుడు.
భారతదేశంలోనే కాదు కువైట్ లో భారత సాంప్రదాయాల విలువలని చాటి చెప్తూ.. భారతీయ పద్ధతులకి ఏమాత్రం లోటు రానివ్వకుండా , కువైట్ వారిని నొప్పంచకుండా ఘనంగా వేడుకలు చేసుకుని, సాయంత్రం 7 గంటలకి కువైట్ పుర వీధుల్లో ఊరేగింపు తో సహా నిమజ్జన మహోత్సవం జరిగింది
ఈసారి లడ్డు వేలం పాటలో చేజెర్ల ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ చేజెర్ల ఇంద్ర కుమార్ రాజు KD 550-160 n కి సొంతం చేసుకుని పుణ్యం చేసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)



తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









