కొత్త రికార్డును సొంతం చేసుకున్న వాజపేయి

- September 07, 2016 , by Maagulf
కొత్త రికార్డును సొంతం చేసుకున్న వాజపేయి

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి ఓ కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. జీవించి ఉండగానే అత్యధిక ప్రభుత్వ పథకాలకు పేరున్న నాయకుడిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఏ భారతీయ నేత అందుకోని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com