సౌత్ ఇండియాలో ఉన్న అఫీషియల్స్కి ధృవ స్పెషల్ షో ..
- September 07, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్కి రీమేక్గా ధృవ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐపీఎస్ పాత్రని పోషించగా.. ఈ రోల్ కోసం పలువురు పోలీస్ ఆఫీర్లని కలిసి వారి నుండి విలువైన సలహాలు తీసుకున్నాడట చెర్రీ. ఈ క్రమంలో తనకు ఇంతగా సాయపడిన పోలీస్ ఆఫీసర్స్ అందరికి, సౌత్ ఇండియాలోని ఇతర జిల్లాలో ఉన్న అఫీషియల్స్కి ధృవ స్పెషల్ షో వేయనున్నట్టు సమాచారం. ధృవ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకులు ముందుకు తేవాలని యూనిట్ భావిస్తోంది. అసలు ఈ సినిమా దసరాకు వస్తుందని అందరు భావించగా ఈ సినిమాలో నటిస్తున్న అరవింద్స్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వెనక్కి తగ్గిందని అంటున్నారు.కొందరు అక్టోబర్ నెల చెర్రీకి కలిసి రానందునే పోస్ట్ పోన్ చేసారని చెబుతున్నారు. చూడాలి మరి ధృవ అఫీషియల్ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







