బాహుబలి-2 చిత్రం రైట్స్ను కొన్న నాగ్..
- September 08, 2016
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి-1 ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బాహుబలి-2 కూడా అంతకన్నా ఎక్కువ అంచనాల నడుమ రిలీజ్ అవుతుండడంతో చిత్ర బిజినెస్ కూడా ఆ రేంజ్లోనే సాగుతుంది. తెలుగులో స్టార్ హీరో, బిజినెస్మెన్ అక్కినేని నాగార్జున ఈ చిత్రం రైట్స్ను కొన్నట్లు సమాచారం. కృష్ణ జిల్లా హక్కులను వారాహి చలన చిత్రం అధినితే సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున 8 కోట్ల భారీ మొత్తానికి కొన్నారని అంటున్నారు. బాహుబలి-1 రైట్స్ కూడా తీసుకుందామని ప్రయత్నించిన నాగ్ అప్పుడు వెనక్కి తగ్గారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







