'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదల
- September 09, 2016
ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఈ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతీక్ మాట్లాడుతూ.. 'నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించా. నా ఆసక్తి చూసి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు నాపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా ఉంటుంది' అన్నారు.
శ్రావ్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. లంకా ప్రభు ప్రవీణ్ సంగీతం సమకూరుస్తున్నారు. విశాఖ, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్దస్త్ ఫణి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







