హజ్ యాత్రకు పయనమైన తెలుగు రాష్ట్రాల భక్తులు

- September 09, 2016 , by Maagulf
హజ్ యాత్రకు పయనమైన తెలుగు రాష్ట్రాల భక్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిమ్ భక్తుల పవిత్ర హజ్ యాత్ర ప్రారంభం అయింది. హజ్ యాత్రికులు మక్కా నుంచి మీనాకు పయనమై వెళ్లారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు ముహమ్మద్ ఇక్బాల్, ప్రొఫెసర్ షుకూర్ లు ఖాదీముల్ హుజ్జాజ్ (వాలంటీర్లు) లకు ఆదేశాలు ఇస్తూ హజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించారు. వృద్ధ భక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని హైదరాబాద్ హజ్ అధికారులు చెప్పారు. హజ్ యాత్ర సందర్భంగా 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ను తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com