సెప్టెంబర్ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు ..
- September 11, 2016
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నేటితో పదిహేనేళ్లు. ఈ సందర్భంగా 9/11 మృతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. 'సెప్టెంబర్ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు మదిలో మెదులుతున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి ఒకటైతే... 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు మరోటి' అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వరుస ట్వీట్ల ద్వారా తెలియజేశారు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్షిప్లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







