'ఇంకొక్కడు' విజయోత్సవం
- September 12, 2016
ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకునికి పరిచయం చేస్తూ.. తమిళంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితమైన కథానాయకుడు విక్రమ్. ఆయన హీరోగా ఇటీవల విడుదలైన 'ఇంకొక్కడు' చిత్రం విజయోత్సవ వేడుకను ఆదివారం పార్క్ హయత్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్తోపాటు చిత్ర బృందం హాజరై ప్రశంగించారు.
ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఇంకొక్కడు' చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. నయనతార, నిత్యా మెనన్ కథానాయికలుగా నటించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







