మనుషుల్ని నరికి పండుగ చేసుకున్న ఐసిస్
- September 13, 2016
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) వేడుకులు జరుపుకొంటున్న తరుణాన ఐసిస్ ఉగ్రవాద సంస్థ దారుణానికి ఒడిగట్టింది. గొర్రెలకు బదులు బందీల పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో చిత్రీకరించినట్లుగా ఐసిస్ చెబుతోన్న వీడియోలో భారీ కాయుడైన జిహాదీ ఒకడు.. బందీలను దారుణంగా హతమార్చాడు. ఈ బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ నరికివేత వీడియోకు 'మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్'(వంచన చేయడం) అనే పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది.
గొర్రెలను వేలాడదీసే కొక్కేలకు బందీలను తలకిందులుగా వేలాడదీసి, పదునైన కత్తితో పీకలుకోశారు. 'ఇది ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన వీడియో'అని సిరియన్ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అంటున్నారు.12 నిమిషాల నిడివిగల వీడియోలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ను వినియోగించి పారిస్ ఈఫిల్ టవర్, నీస్ ట్రక్కుదాడి, మిషన్ ఇంపాజిబుల్-5 సినిమాలోని కొన్ని దృశ్యాలను కూడా పొందుపర్చారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







