అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో...
- September 13, 2016
ఎన్టీఆర్.'అదుర్స్' సినిమాలో చారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. "గురువు గారు..గురువు గారు" అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరిగే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నవ్వించింది. తాజాగా ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలో చారీగా ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఏపీసోడ్ అదిరిపోయింది. ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేట. హరీష్ శంకర్ ఆ సినిమాకు ఘోస్ట్ రైటర్గా పనిచేశాడట.ఇప్పుడు ఇలాంటి ట్రాక్ నే బన్నీ 'దువ్వాడం జగన్నాథం' కోసం కూడా రెడీ చేశారట.ఈ చిత్రంలో బన్నీ సరసన కాజల్ జతకట్టనుంది. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే డిజె రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









