అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో...
- September 13, 2016
ఎన్టీఆర్.'అదుర్స్' సినిమాలో చారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. "గురువు గారు..గురువు గారు" అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరిగే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నవ్వించింది. తాజాగా ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలో చారీగా ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఏపీసోడ్ అదిరిపోయింది. ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేట. హరీష్ శంకర్ ఆ సినిమాకు ఘోస్ట్ రైటర్గా పనిచేశాడట.ఇప్పుడు ఇలాంటి ట్రాక్ నే బన్నీ 'దువ్వాడం జగన్నాథం' కోసం కూడా రెడీ చేశారట.ఈ చిత్రంలో బన్నీ సరసన కాజల్ జతకట్టనుంది. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే డిజె రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







