కువైట్ విమానాశ్రయం వదిలి వెళ్లే ముందు నిర్వాసితులు ఫీజు చెల్లించాలి: ఎం.పి. జీరన్
- September 14, 2016
కువైట్ : ఎంపీ అబ్దుర్రహ్మాన్ అల్ జీరన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వదిలివెళ్లే ప్రవాసీయుల నుండి రుసుములు వసూలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వివిధ రకాలైన దేశస్థుల ప్రవాసీయుల నుంచి ఒక్కో తరహా రుసుము వసూలు చేయడం ద్వారా కువైట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు. "మరియు కీలక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో వారి పాత్ర ముఖ్యమని కువైట్ వివిధ ప్రవాసీయుల జనాభా సంఖ్య మధ్య సంతులనం స్థాపించటం కోసం ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా అధిక నేరాలు చేసేవారు మరియు చట్టం పాటించనిసమూహాల సంఖ్య తగ్గించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







