కువైట్ విమానాశ్రయం వదిలి వెళ్లే ముందు నిర్వాసితులు ఫీజు చెల్లించాలి: ఎం.పి. జీరన్
- September 14, 2016
కువైట్ : ఎంపీ అబ్దుర్రహ్మాన్ అల్ జీరన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వదిలివెళ్లే ప్రవాసీయుల నుండి రుసుములు వసూలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వివిధ రకాలైన దేశస్థుల ప్రవాసీయుల నుంచి ఒక్కో తరహా రుసుము వసూలు చేయడం ద్వారా కువైట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు. "మరియు కీలక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో వారి పాత్ర ముఖ్యమని కువైట్ వివిధ ప్రవాసీయుల జనాభా సంఖ్య మధ్య సంతులనం స్థాపించటం కోసం ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా అధిక నేరాలు చేసేవారు మరియు చట్టం పాటించనిసమూహాల సంఖ్య తగ్గించాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









