మస్కట్ ఈద్ వేడుకల్లో 5000 కు పైగా జంతువులు ఖుర్బానీ

- September 14, 2016 , by Maagulf
మస్కట్ ఈద్ వేడుకల్లో 5000 కు పైగా జంతువులు  ఖుర్బానీ

మస్క్యాట్ఈద్ అల్ అధా ఉత్సవాల్లో  5,000 కు పైగా జంతువులు వధించబడినట్లు  మస్క్యాట్ పురపాలక శాఖ నివేదించింది. పశువులని బాలి అర్పణముగా  ఒక మతపరమైన కర్మని  ఒమన్ లో   ఉన్న ముస్లింలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు.సుమారు 3150 పశువులను ఇందుకై కేటాయించారు. వీటిలో 3,000 గొర్రెలు, 121 ఆవులు మరియు ఒంటెలు సెప్టెంబర్ 12 తేదీ  ఈద్ యొక్క మొదటి రోజున రాజధాని యొక్క కబేళాలలో లో బలి చేసినట్లు  మస్కట్ మున్సిపాలిటీ తెలిపిందితక్కువ సంఖ్యలో జంతువులను బలిని  పండుగ రెండవ రోజున వధించారు. సెప్టెంబర్ 13 తేదీన ( మంగళవారం )  2,053 పశువులని  ఖుర్బానీ చేసినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. పండుగ మొత్తం మీద  2021 గొర్రెలు, 31 ఆవులు మరియు ఒంటెలని మస్కట్ ఈద్ వేడుకల్లో  హతమార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com