మస్కట్ ఈద్ వేడుకల్లో 5000 కు పైగా జంతువులు ఖుర్బానీ
- September 14, 2016
మస్క్యాట్: ఈద్ అల్ అధా ఉత్సవాల్లో 5,000 కు పైగా జంతువులు వధించబడినట్లు మస్క్యాట్ పురపాలక శాఖ నివేదించింది. పశువులని బాలి అర్పణముగా ఒక మతపరమైన కర్మని ఒమన్ లో ఉన్న ముస్లింలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు.సుమారు 3150 పశువులను ఇందుకై కేటాయించారు. వీటిలో 3,000 గొర్రెలు, 121 ఆవులు మరియు ఒంటెలు సెప్టెంబర్ 12 వ తేదీ ఈద్ యొక్క మొదటి రోజున రాజధాని యొక్క కబేళాలలో లో బలి చేసినట్లు మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తక్కువ సంఖ్యలో జంతువులను బలిని పండుగ రెండవ రోజున వధించారు. సెప్టెంబర్ 13 వ తేదీన ( మంగళవారం ) 2,053 పశువులని ఖుర్బానీ చేసినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. పండుగ మొత్తం మీద 2021 గొర్రెలు, 31 ఆవులు మరియు ఒంటెలని మస్కట్ ఈద్ వేడుకల్లో హతమార్చారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









