మస్కట్ ఈద్ వేడుకల్లో 5000 కు పైగా జంతువులు ఖుర్బానీ
- September 14, 2016
మస్క్యాట్: ఈద్ అల్ అధా ఉత్సవాల్లో 5,000 కు పైగా జంతువులు వధించబడినట్లు మస్క్యాట్ పురపాలక శాఖ నివేదించింది. పశువులని బాలి అర్పణముగా ఒక మతపరమైన కర్మని ఒమన్ లో ఉన్న ముస్లింలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు.సుమారు 3150 పశువులను ఇందుకై కేటాయించారు. వీటిలో 3,000 గొర్రెలు, 121 ఆవులు మరియు ఒంటెలు సెప్టెంబర్ 12 వ తేదీ ఈద్ యొక్క మొదటి రోజున రాజధాని యొక్క కబేళాలలో లో బలి చేసినట్లు మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తక్కువ సంఖ్యలో జంతువులను బలిని పండుగ రెండవ రోజున వధించారు. సెప్టెంబర్ 13 వ తేదీన ( మంగళవారం ) 2,053 పశువులని ఖుర్బానీ చేసినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. పండుగ మొత్తం మీద 2021 గొర్రెలు, 31 ఆవులు మరియు ఒంటెలని మస్కట్ ఈద్ వేడుకల్లో హతమార్చారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







