సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యు. ఏ. ఈ. నాయకులు
- August 07, 2015
సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా ఈజిప్టు నాయకత్వానికి, ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు యూ. ఏ. ఈ. మినిస్టర్ ఆఫ్ స్టేట్ మరియు యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ హెడ్ డా. సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి యొక్క వ్యూహాత్మక దృష్టి యొక్క ఫలమైన ఈ విజయం, ఈజిప్ట్ ప్రజల యొక్క నిజమైన వైభవానికి ప్రతిబింబమని, ఇక యూ. ఏ. ఈ. తరపున ఈ ప్రోజక్టు సఫలమయేందుకు నేషనల్ మరైన్ డ్రెడ్జింగ్ కంపనీ నేతృత్వంలోని చ్యాలెంజ్ కన్సార్టియం మరియు ఉఅఎఎజిప్త్/ .. యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ యొక్క నిరంతర పర్యవేక్షణ కారణమని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









