భారత్-నేపాల్ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న మోదీ
- September 16, 2016
భారత్, నేపాల్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేపాల్ అభివృద్ధి, ఆర్థికవృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇరుదేశాల బంధాలు బలోపేతం కావడం చరిత్రాత్మక అంశం అని పేర్కొన్నారు. రక్షణ, భద్రత రంగాల అంశంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందన్నారు. నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని ప్రచండ బలోపేతం చేశారని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







