ఏపీలో అన్ని పరీక్షలు పేపర్లెస్ ఎగ్జామ్సేనని : గంటా
- September 16, 2016
ఇక నుంచి ఏపీలో అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, దాని కోసం ముందుగా కొన్ని నమూనా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విధానం వల్ల అక్రమాలకు అవకాశం ఉండదన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. భవిష్యత్లో ఏపీలో అన్ని పరీక్షలు పేపర్లెస్ ఎగ్జామ్సేనని వెల్లడించారు. సమయాభావంతో గత ఎంసెట్ను ఆన్లైన్లో నిర్వహించలేకపోయామన్నారు. అక్టోబర్ 15న డిజిటల్ క్లాస్రూంలు ఏర్పాటు, ప్రతిభా అవార్డుల ప్రదానం ఉంటుందని, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను జంబ్లింగ్ పద్దతిలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







