శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు..
- September 17, 2016
* శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటం మూలాన ఎముకలు బలహీనంగా మారి నడుము నొప్పికి మూలమౌతుంది.
* శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు.
దంటున్నారు వైద్యులు.
*నడుము నొప్పికి ముఖ్య కారణం శారీరకంగా ఒత్తిడి పెరగడమేనంటున్నారు వైద్యులు.
* జాయిట్ పెయిన్ ఉన్న కారణంగాకూడా నడుము నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు.
* ఎత్తైన చెప్పులు వాడితే నడుము నొప్పి వస్తుంది.
* మీ పడక మెత్తటి పరుపుతో కలిగినదై ఉండాలి. మీరు కూర్చునే కుర్చీ మెత్తగా ఉండాలి.
* వ్యాయామం లేదా యోగాభ్యాసం చేయనివారికికూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







