శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు..
- September 17, 2016
* శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటం మూలాన ఎముకలు బలహీనంగా మారి నడుము నొప్పికి మూలమౌతుంది.
* శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు.
దంటున్నారు వైద్యులు.
*నడుము నొప్పికి ముఖ్య కారణం శారీరకంగా ఒత్తిడి పెరగడమేనంటున్నారు వైద్యులు.
* జాయిట్ పెయిన్ ఉన్న కారణంగాకూడా నడుము నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు.
* ఎత్తైన చెప్పులు వాడితే నడుము నొప్పి వస్తుంది.
* మీ పడక మెత్తటి పరుపుతో కలిగినదై ఉండాలి. మీరు కూర్చునే కుర్చీ మెత్తగా ఉండాలి.
* వ్యాయామం లేదా యోగాభ్యాసం చేయనివారికికూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









