నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ చర్చలు..
- September 19, 2016
ఆంధ్రాలో పనిచేస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగులందరినీ దసరాలోపు తీసుకొస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ ఈరోజు చర్చలు జరిపారు. ఉద్యోగులను దసరాలోపు తెలంగాణకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.దసరాలోపు ఉద్యోగులందరినీ తీసుకొస్తామన్న కేటీఆర్కు నాన్గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









