నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ చర్చలు..
- September 19, 2016
ఆంధ్రాలో పనిచేస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగులందరినీ దసరాలోపు తీసుకొస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ ఈరోజు చర్చలు జరిపారు. ఉద్యోగులను దసరాలోపు తెలంగాణకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.దసరాలోపు ఉద్యోగులందరినీ తీసుకొస్తామన్న కేటీఆర్కు నాన్గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







