5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి...
- September 21, 2016
బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని నిర్ణయంతో దేశీయ కరెన్సీ రూపాయి విలవిల్లాడుతోంది. జపాన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరతి సమీక్ష లో తీసుకున్న నిర్ణయంతో దాదాపు 13 పైసల నష్టంతో భారీగా పతనమైంది. మంగళవారం 5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి బుధవారం కుదేలైంది. నేడు ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి 67. 14 దగ్గర ట్రేడవుతోంది. బ్యాంకులు, ఎగుమతిదారుల అమ్మకాల వత్తిడితో ఈ పరిణామం సంభవించింది. మరోవైపు డాలర్ విలువ భారీగా పుంజుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. కాగా జపాన్ కేంద్ర బ్యాంకు -0.1శాతం యథాతథ నెగిటివ్ వడ్డీ రేట్ల కొనసాగింపు, భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







