5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి...
- September 21, 2016
బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని నిర్ణయంతో దేశీయ కరెన్సీ రూపాయి విలవిల్లాడుతోంది. జపాన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరతి సమీక్ష లో తీసుకున్న నిర్ణయంతో దాదాపు 13 పైసల నష్టంతో భారీగా పతనమైంది. మంగళవారం 5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి బుధవారం కుదేలైంది. నేడు ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి 67. 14 దగ్గర ట్రేడవుతోంది. బ్యాంకులు, ఎగుమతిదారుల అమ్మకాల వత్తిడితో ఈ పరిణామం సంభవించింది. మరోవైపు డాలర్ విలువ భారీగా పుంజుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. కాగా జపాన్ కేంద్ర బ్యాంకు -0.1శాతం యథాతథ నెగిటివ్ వడ్డీ రేట్ల కొనసాగింపు, భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









