శలాలహ్ భారతీయ సోషల్ క్లబ్ హార్థిక సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి
- September 21, 2016
మస్కట్ - ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇంద్ర మణి పాండే శలాలః పర్యటనలో భారత సంఘ క్లబ్ నిర్వహించిన ఒక హార్థిక సమావేశంలో ఈద్ అల్ అధా, ఓనం, దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుక క్లబ్ అతని మెజెస్టి సుల్తాన్ కబూస్ బహుళార్ధక మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా 10 వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ సి బి ఎస్ సి పరీక్షలలో రాణించిన క్లబ్ సభ్యులు విద్యార్థులని సత్కరించారు.చైర్మన్ మన్ప్రీత్ సింగ్ గౌరవనీయ హెచ్ ఇ పాండేని ఘనంగా స్వాగతించారు. అతను శలాలః ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆహ్వానించబడ్డారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఒకటేనని విదేశాలలో ఉన్నా...ఐక్యంగా ప్రజలు ఒక సమాజంగా ఏర్పడి ఈ పండుగలు జరుపుకునే విధానం ఒక మంచి సంస్కృతి అని అన్నారు. ఇటీవల పదవ తరగతి పరీక్షలలో మరియు పన్నెండవ తరగతులలో విశేష ప్రతిభని చూపిన విద్యార్థులను ఆయన అభినందించి సత్కరించారు. రాయబారి పాండేకు మన్ప్రీత్ సింగ్ పూలగుత్తి మరియు జ్ఞాప్తికను అందించారు. హరిద్య మీనన్, లేడీ కోఆర్డినేటర్ శుష్మ పాండే రాయబారి భార్యకు పూలగుత్తి సమర్పించారు.లాయర్ మహ్మద్ అల్ బాదామి దౌత్యవేత్తకు జ్ఞాపకని సమర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









