ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద కాల్పులు కలకలం
- September 21, 2016
టర్కీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బుధవారం కాల్పులు కలకలం సృష్టించాయి. కార్యాలయం ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అతను కత్తితో కార్యాయలంలోకి చొరబడేందుకు యత్నించాడని.. అదుపు చేయడానికి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వారం క్రితమే టర్కీలోని అన్ని దౌత్యకార్యాలయాలను మూసివేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









