పోలవరం పనులకు బెలిజ్ ట్రక్లు
- September 21, 2016
భారీ బరువులను మోయ గలిగే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా పేరొందిన బెలాజ్ ట్రక్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకుంది. పోలవరం పనులు నిర్వహించేందుకు ఈ భారీ ట్రక్కును త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ కొనుగోలు చేసింది. 220 నుంచి 240 టన్నుల బరువును సునాయాసంగా మోయగలిగే ఇటువంటి ట్రక్కులు ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉక్రేనియా సంస్థ బెలాజ్ కు చెందిన ఈ ట్రక్ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ట్రక్కుగా నిలిచింది. దీన్ని జాతీయ రహదారుల నిర్మాణం, మైనింగ్ లలో వినియోగించడంతోపాటు, భారీ వస్తువులను తరలించేందుకూ వాడతారు. 120 టన్నుల బరువును మోయగలిగే బెలాజ్ డంపర్ ను మహరాష్ట్ర వాడకంలోకి తేగా... 200 టన్నులకు పైగా బరువును మోయగలిగే స్థాయి కలిగిన ఈ బెలాజ్ ట్రక్ మాత్రం ఇండియాలోనే మొట్టమొదటిసారి వాడకంలోకి వచ్చింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







