రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్డీవో బాలాసోర్..
- September 21, 2016
రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్డీవోబాలాసోర్: ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష బుధవారం రెండోరోజునా విజయవంతమైంది. భారత, ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారుచేసిన ఈ క్షిపణులు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి. డీఆర్డీవో తొలుత మంగళవారం ఒడిసాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించింది.రెండోరోజు భిన్నమైన ఎత్తు, దూరాల లక్ష్యంతో పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్, ముప్పును గుర్తించి హెచ్చరించే రాడార్లను కూడా అమర్చారు. దీంతో శత్రుదేశాల వైమానిక, క్షిపణి దాడులను ముందే పసిగట్టి అడ్డుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









