గల్ఫ్ దేశాల్లో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే గర్వ కారణం : మోడీ
- September 25, 2016
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అతను గల్ఫ్ దేశాలకు ఆయన సందర్శనల సమయంలో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే తనకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని అన్నారు. బిజెపి ఒక రోజు కేరళ అదృష్టం మార్చడానికి కృషి చేస్తుందని మోడీ ప్రకటించారు. బిజెపి జాతీయ మండలి సమావేశం రోజునే ఖోజికోడ్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఆ సంగతులు చెప్పారు. "నేను గల్ఫ్ దేశాల్లో పర్యటించే అవకాశం వచ్చినపుడు వారి నాయకులతో అధికారిక చర్చలు జరిపిన తర్వాత అక్కడ నివసిస్తున్న భారతదేశ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయమని అడిగినపుడు ముఖ్యంగా కేరళ ప్రజలతోనే ఎక్కువగా సమ్మాఆవేశమవుతానని తెలిపారు. నేను ఆ దేశ నాయకులతో సమావేశమైనప్పుడు మాటల సందర్భంలో వారు కేరళ ప్రజల కష్టపడే తత్వం , కృషి మరియు అంకితభావం గూర్చి వారు కీర్తించడం వినడం నాకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







