ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది...
- September 25, 2016
జోర్డాన్ రాజధాని అమ్మాన్లోని అబిదలీ జిల్లా కోర్టు అవరణలో ఓ రచయిత హత్యకు గురయ్యారు. జోర్డాన్కి చెందిన రచయిత నహేద్ అత్తార్ ఆగస్టు 13న ఫేస్ బుక్లో ఓ కార్టూన్ పోస్టు చేశారు. అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కేసు నమోద చేసి నహేద్ను అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలులో ఉన్న నహేద్ సెప్టెంబరు మొదటి వారంలో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆ కార్టూన్ను ఫేస్ బుక్ నుంచి తొలగించారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నహేద్ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. అతడి శరీరంలోకి మూడు బులెట్లు దూసుకుపోయాయి. హత్యకు గురైన నహేద్ క్రైస్తవుడు. జోర్డాన్ ప్రభుత్వం నహేద్ కేసు విషయమై మీడియా మీద అంక్షలు విధించింది.అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









