షార్జా భవనం పై నుండి కిందకు పడి వ్యక్తి మృతి
- September 26, 2016
షార్జ: అపార్ట్మెంట్ యొక్క నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు పడిపోయిన 31 ఏళ్ల వ్యక్తి మరణించాడు. శనివారం మధ్యాహ్నం షార్జాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఆ వ్యక్తి పై నుంచి కిందకు పడిపోవడం చూసిన తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించినట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ "కు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన వ్యక్తిది బంగ్లాదేశ్ కాగా పేరు ఎం .ఎన్.ఏ. గుర్తించబడ్డాడు. "పోలీస్ మరియు అంబులెన్సులు సాయంత్రం 4 సమయంలోసంఘటన గురించి నివేదికలు అందుకున్న తర్వాత సంఘటన స్థలానికి వచ్చారని ఆ అధికారి చెప్పారు.అల్ ఫీస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక భవంతి నాల్గవ అంతస్తులో బాల్కనీ నుండి పడి చనిపోయిన వ్యక్తి . శరీరానికి అల్ ఖ్అసిమి హాస్పిటల్ తరలించారు.అల్ గర్బ పోలీసులు ఇది ఒక ప్రమాదమా లేక ఒక ఆత్మహత్య అనేది తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







