యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం...
- September 26, 2016
ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు స్పందనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని తిప్పికొట్టేందుకు పాక్ దౌత్యవేత్తలు తలమునకలవుతున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ను ఒంటరి చేయాలనుకుంటున్న భారత్ కల ఎప్పటికీ నెరవేరదని పాక్ దౌత్యవేత్త ఒకరు అన్నారు. భారత్ యుద్ధానికి దిగదని, యుద్ధమంటూ జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం వారికి బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఈ కథనాన్ని దౌత్యవేత్త పేరు ప్రస్తావించకుండా 'డాన్' పత్రిక ప్రచురించింది. 'యుద్ధం ఉండకపోవచ్చు. మేము యుద్ధం మొదలుపెట్టాలని అనుకోవడం లేదు. ఈ దశలో యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.అందుకే భారత్ కూడా యుద్ధాన్ని ఎంచుకోదు' అని పాక్ దౌత్యవేత్త అభిప్రాయపడినట్టు ఆ కథనం పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







