సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్ '
- September 27, 2016
చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన 'ప్రేమమ్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. చక్కటి ప్రేమకథను తెరకెక్కించినందుకు చిత్ర నిర్మాతలు, దర్శకుడ్ని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారట. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్తో తెరకెక్కించారు.
శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ్ పరమేశ్వరన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపైనిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









