వరద నష్టంపై వెంకయ్య నాయుడు తో భేటీ అయిన కెటీఆర్..
- September 29, 2016
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. వరదల సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభినందించారు. వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వెంకయ్యకు వివరించానని కేటీఆర్ తెలిపారు. రూ. 1189 కోట్ల నష్టం జరిగిందని తెలిపినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్రమ కట్టడాల తొలగింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 1000పైగా అక్రమ కట్టడాలు కూల్చి వేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







